దిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ జాతీయోద్యమంలో

Published : 16 Aug 2022 06:17 IST

ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ జాతీయోద్యమంలో పాల్గొన్న నాయకుల త్యాగాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం.సాహ్నీ, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని