ఎనిమిది రైళ్ల రద్దు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ రైల్వే డివిజన్‌లో నాలుగో లైన్‌ నిర్మాణ పనుల కారణంగా 8 రైళ్లను ఒకటి నుంచి రెండు రోజుల వరకు రైల్వేశాఖ రద్దు చేసింది. సికింద్రాబాద్‌-దర్భంగా (నం.17007) రైలు ఈ నెల 23, 27 తేదీల్లో.. సికింద్రాబాద్‌-దర్భంగా

Published : 19 Aug 2022 03:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ రైల్వే డివిజన్‌లో నాలుగో లైన్‌ నిర్మాణ పనుల కారణంగా 8 రైళ్లను ఒకటి నుంచి రెండు రోజుల వరకు రైల్వేశాఖ రద్దు చేసింది. సికింద్రాబాద్‌-దర్భంగా (నం.17007) రైలు ఈ నెల 23, 27 తేదీల్లో.. సికింద్రాబాద్‌-దర్భంగా (నం.17008) 26, 30 తేదీల్లో.. హైదరాబాద్‌-రక్సీల్‌ (నం.17005) 25న, రక్సీల్‌-హైదరాబరాద్‌ (నం.17006) 28న.. వీటితో పాటు మరో 4 రైళ్లు రద్దయ్యాయి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని