అండర్‌-19 మహిళా క్రికెట్‌ జట్టుకు కేటీఆర్‌ అభినందనలు

అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టు క్రీడాకారిణులను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో అభినందించారు.

Published : 30 Jan 2023 04:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టు క్రీడాకారిణులను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విటర్‌లో అభినందించారు. కెప్టెన్‌ షెఫాలీ శర్మతో పాటు తెలంగాణ క్రీడాకారిణి త్రిష అద్భుత ప్రతిభ చూపారని ఆయన ప్రశంసించారు.

30 ఏళ్ల తర్వాత అదే చరిత్ర పునరావృతం

యావత్‌ దేశాన్ని మోసగించిన ఇద్దరు గుజరాతీ సోదరులకు సంబంధించిన చిత్రం ‘1992-ఎ స్కామ్‌’ను తాను ఆదివారం తిలకించానని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. 30 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ అదే పరిస్థితి ఎదురైందని, చరిత్ర పునరావృతమైందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని