నాగోబాకు గంగాజలం సేకరణ

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు మెస్రం వంశీయులు ఆదివారం గంగాజలాన్ని సేకరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని హస్తినామడుగులో ఉదయం పుణ్య స్నానాలు ఆచరించి నైవేద్యాన్ని సమర్పించారు.

Published : 29 Jan 2024 03:35 IST

జన్నారం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు మెస్రం వంశీయులు ఆదివారం గంగాజలాన్ని సేకరించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని హస్తినామడుగులో ఉదయం పుణ్య స్నానాలు ఆచరించి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం కలశాల్లో జలాన్ని తీసుకుని కాలినడకన తిరుగు పయనమయ్యారు. ఆ జలంతో నాగోబాకు అభిషేకం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని