నాణ్యమైన విత్తనాలనే వాడాలి

పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు.

Published : 26 Apr 2024 03:17 IST

వ్యవసాయ శాస్త్రవేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. గురువారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో విత్తనాలు, మినీ కిట్ల పంపిణీపై జరిగిన సమావేశంలో రిజిస్ట్రార్‌ వెంకటరమణ, పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డి, అధికారులు జగన్మోహర్‌, విజయ్‌కుమార్‌ విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్‌ సంధ్యారాణి పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, రూపకల్పనపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని