Ramya Murder Case: రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష ఖరారు..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. తీర్పు పట్ల రమ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష వేసినందుకు న్యాయం జరిగిందని భావిస్తున్నామన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 29 Apr 2022 16:31 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. తీర్పు పట్ల రమ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష వేసినందుకు న్యాయం జరిగిందని భావిస్తున్నామన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని