Ramya Murder Case: రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష ఖరారు..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. తీర్పు పట్ల రమ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష వేసినందుకు న్యాయం జరిగిందని భావిస్తున్నామన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
Published : 29 Apr 2022 16:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన