Ramya Murder Case: రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష ఖరారు..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. తీర్పు పట్ల రమ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష వేసినందుకు న్యాయం జరిగిందని భావిస్తున్నామన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
Published : 29 Apr 2022 16:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!