Viral Video: కేఏ పాల్పై చేయిచేసుకున్న యువకుడు!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై ఓ యువకుడు చేయిచేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ హైదరాబాద్ నుంచి వెళ్తుండగా.. సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ యువకుడు పాల్పై దాడి చేశాడు.
Published : 02 May 2022 18:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్