Viral Video: కేఏ పాల్పై చేయిచేసుకున్న యువకుడు!
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై ఓ యువకుడు చేయిచేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ హైదరాబాద్ నుంచి వెళ్తుండగా.. సిద్ధిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ యువకుడు పాల్పై దాడి చేశాడు.
Published : 02 May 2022 18:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు