Telangana: ఎంత కష్టం వచ్చిందో.. ఇద్దరు కొడుకులతో తల్లి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. బోయినపల్లికి చెందిన అనూష, ఆమె ఇద్దరు కుమారులు గణేశ్ , మణి మృతదేహాలు వ్యవసాయ బావిలో తేలాయి.

Published : 12 May 2022 15:18 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. బోయినపల్లికి చెందిన అనూష, ఆమె ఇద్దరు కుమారులు గణేశ్ , మణి మృతదేహాలు వ్యవసాయ బావిలో తేలాయి.

Tags :

మరిన్ని