Telangana: ఎంత కష్టం వచ్చిందో.. ఇద్దరు కొడుకులతో తల్లి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి తల్లీ, ఇద్దరు కుమారులు మృతి చెందారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. బోయినపల్లికి చెందిన అనూష, ఆమె ఇద్దరు కుమారులు గణేశ్ , మణి మృతదేహాలు వ్యవసాయ బావిలో తేలాయి.
Published : 12 May 2022 15:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్