Andhra news: గుంటూరు జిల్లాలో డొనేషన్ల పేరుతో మహిళల దందా..!
గుంటూరు జిల్లాలో వాహనదారులును ఆపి వారి నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న గుజరాత్ మహిళల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెదకాకాని పరిధిలో ఐదుగురు మహిళలను, నగరపాలెం పరిధిలో నలుగురిని, తెనాలిలో మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Published : 19 May 2022 09:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్