Haryana: మద్యం మత్తులో ఇద్దరు యువతుల రచ్చ.. ఓ వ్యక్తి మృతి
హరియాణాలో.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు రచ్చ చేశారు. పీకలదాకా మద్యం తాగి రేంజ్ రోవర్ కారుతో బీభత్సం సృష్టించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో కారును అతివేగంతో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మరణించాడు.
Published : 22 May 2022 15:10 IST
Tags :