Japan: జపాన్ నగరం హిరోషిమాపై అణుబాంబు దాడికి.. 78 ఏళ్లు పూర్తి
జపాన్ (Japan)లోని హిరోషిమాపై అమెరికా (USA) బాంబు (Atomic Bomb) దాడి దుర్ఘటనకు నేటికి 78 ఏళ్లు పూర్తైంది. ఆగస్టు 6న హిరోషిమాపై, అదే నెల 9న నాగసాకిపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు.. సుమారు 2 లక్షల మందికిపైగా జపాన్ పౌరులను బలితీసుకున్నాయి. పెరల్ హార్బర్పై దాడికి ప్రతీకారంగా అణు దాడులతో జపాన్కు అమెరికా తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. ఆ మహావిషాదానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు నేటికీ జపాన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
Published : 06 Aug 2023 15:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్