Bihar: రైలు ఇంజిన్ కింద కూర్చుని 190 కి.మీ. పైగా ప్రయాణం చేసిన వ్యక్తి

తీవ్రమైన వేడి, పట్టు జారితే ప్రాణాలు పోయో పరిస్థితి. అయినా 190 కి.మీకి పైగా ప్రయాణం. ఎవరికీ తెలియకుండా రైలు ఇంజిన్ కింద కూర్చుని ఒక వ్యక్తి చేసిన సాహస ప్రయాణమిది. మరి ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు ప్రయాణించాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. 

Published : 07 Jun 2022 15:02 IST

తీవ్రమైన వేడి, పట్టు జారితే ప్రాణాలు పోయో పరిస్థితి. అయినా 190 కి.మీకి పైగా ప్రయాణం. ఎవరికీ తెలియకుండా రైలు ఇంజిన్ కింద కూర్చుని ఒక వ్యక్తి చేసిన సాహస ప్రయాణమిది. మరి ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు ప్రయాణించాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. 

Tags :

మరిన్ని