Agnipath: ములాఖత్లతో కిక్కిరిసిన చంచల్ గూడ జైలు..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో తమ పిల్లలకు ఎలాంటి సంబంధంలేదని చంచల్గూడ జైలులో ఉన్న నిందితుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ పిల్లలను విడుదల చేయాలని విలపించారు. పెద్ద సంఖ్యలో నిందితుల తల్లిదండ్రులు చంచల్గూడ జైలుకు చేరుకుని.. ములాఖత్లో వారిని కలుసుకున్నారు. ములాఖత్ కోసం ఇప్పటికే 300 మంది కుటుంబసభ్యులు రిజిస్టర్ చేసుకున్నారు.
Published : 20 Jun 2022 15:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ