Agnipath: అగ్నిపథ్తో యువతకు చక్కని భవిష్యత్: అమిత్ షా
హైదరాబాద్: అగ్నిపథ్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ ఈ కార్యక్రమాన్ని కేంద్రం సమర్థించింది. అగ్నిపథ్ పథకం వల్ల యువతకు సైనిక దళాల్లో సేవ చేసే అవకాశం రావడం సహా వారికి చక్కని భవిష్యత్తు లభిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తొలి ఏడాది గరిష్ఠ వయసును 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచామన్నారు. యువత సమస్యను అర్థం చేసుకుని రెండేళ్ల వయసు సడలింపుపై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా చెప్పారు.
Published : 17 Jun 2022 16:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా