Zoom: మిలిటరీ జాగిలం జూమ్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మిలిటరీ జాగిలం జూమ్ అంత్యక్రియలను ఆర్మీ అధికారులు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. 29 ఆర్మీ జాగిలం విభాగానికి చెందిన పలు శునకాలు జూమ్కు పూలతో నివాళులర్పించాయి. జూమ్ సేవలకుగానూ గౌరవ వందనం చేశాయి. అనంతరం జవాన్లతో కలిసి పలు విన్యాసాల్లో పాల్గొన్నాయి.
Published : 14 Oct 2022 19:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్