రేవంత్ మొండిఘటం.. పోరాడి అధికారం సాధించుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
మెట్రో ఫేజ్-2 విస్తరణ పనుల్లో భాగంగా సీఎం రేవంత్తో పాటు సభలో పాల్గొన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. ‘హైదరాబాద్కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డికి స్వాగతం. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. మీరు చేసే అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం’ అని పేర్కొన్నారు. రేవంత్ సర్కారు త్వరలో కూలిపోతుందని భారాస-భాజపా నేతలు ఇటీవల పదేపదే అనడం.. కాంగ్రెస్ అయిదేళ్లు అధికారం ఉంటుందని తాజాగా అసద్ స్వయంగా సీఎం సమక్షంలో పేర్కొనడం గమనార్హం. రేవంత్ మొండిఘటమని.. పోరాడి అధికారం సాధించుకున్నారని ప్రశంసించారు.
Published : 09 Mar 2024 10:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం