Balakrishna: నిద్ర లేవగానే ఓ చుట్ట.. అందుకే..!: బాలకృష్ణ

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి (Veera Simha Reddy)’. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. 

Published : 23 Jan 2023 11:25 IST

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి (Veera Simha Reddy)’. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. 

Tags :

మరిన్ని