Balakrishna: నిద్ర లేవగానే ఓ చుట్ట.. అందుకే..!: బాలకృష్ణ
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి (Veera Simha Reddy)’. శ్రుతిహాసన్ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు.
Published : 23 Jan 2023 11:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ