Bandi Sanjay: మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలి: బండి సంజయ్ డిమాండ్
TSPSC పేపర్ లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతోంటే... లిక్కర్ కేసులో కవితను కాపాడుకునేందుకు మంత్రులంతా దిల్లీకి వెళ్లారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నిరుద్యోగుల కంటే మంత్రులకు కేసీఆర్ బిడ్డే ముఖ్యమా? అని ప్రశ్నించారు. భారాస సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా?అని నిలదీశారు. పేపర్ లీకేజీకి ఐటీ వైఫల్యమే కారణమన్న సంజయ్.. దీనికి బాధ్యతగా కేటీఆర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, పేపర్ లీకేజీని నిరసిస్తూ గన్పార్క్ వద్ద దీక్ష చేస్తున్న బండి సంజయ్, ఈటల రాజేందర్ను పోలీసులు అరెస్టు చేశారు.
Published : 17 Mar 2023 15:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు