Purandeswari: ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు రూ.వందల కోట్లు దోచేశారు: పురందేశ్వరి

రాజమండ్రిలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. రాజమండ్రిలో భాజపా పార్లమెంటరీ కార్యాలయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రజాప్రతినిధులు రూ.వందల కోట్లు దోచేశారని విమర్శించారు.

Published : 06 Apr 2024 15:33 IST

రాజమండ్రిలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. రాజమండ్రిలో భాజపా పార్లమెంటరీ కార్యాలయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రజాప్రతినిధులు రూ.వందల కోట్లు దోచేశారని విమర్శించారు.

Tags :

మరిన్ని