Purandeswari: ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు రూ.వందల కోట్లు దోచేశారు: పురందేశ్వరి
రాజమండ్రిలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. రాజమండ్రిలో భాజపా పార్లమెంటరీ కార్యాలయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రజాప్రతినిధులు రూ.వందల కోట్లు దోచేశారని విమర్శించారు.
Published : 06 Apr 2024 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్