Purandeswari: ద్వారకా తిరుమల ఆలయాన్ని సందర్శించిన పురందేశ్వరి

రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుందని ఏపీ భాజపా (BJP) అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.

Published : 05 Apr 2024 17:22 IST

రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుందని ఏపీ భాజపా (BJP) అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు