Purandeswari: ద్వారకా తిరుమల ఆలయాన్ని సందర్శించిన పురందేశ్వరి
రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుందని ఏపీ భాజపా (BJP) అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు.
Published : 05 Apr 2024 17:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
-
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
-
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
-
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక
-
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే