ఎన్నికల్లో లాభం పొందాలని భాజపా,భారాసలు డ్రామాలాడుతున్నాయి: మంత్రి పొంగులేటి

ఎన్నికల్లో లాభం పొందాలని భాజపా, భారాసలు డ్రామాలాడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతోందని.. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని పొంగులేటి అన్నారు. 

Updated : 16 Mar 2024 22:20 IST

ఎన్నికల్లో లాభం పొందాలని భాజపా, భారాసలు డ్రామాలాడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతోందని.. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని పొంగులేటి అన్నారు. 

Tags :

మరిన్ని