Andhra News: సీఎం జగన్ రాజధానితో మూడుముక్కలాట ఆడుతున్నారు: కన్నా

మూడున్నరేళ్లుగా దోపిడీ తప్ప సీఎం జగన్ కు మరో ఆలోచన లేదని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇసుక, లిక్కర్, గనులు సహా అన్నింటినీ మింగేస్తున్నారని ధ్వజమెత్తారు. చెత్తపైన కూడా పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. పోలవరాన్ని గాలికొదిలేసిన జగన్ రాజధానితో మూడుముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. 

Published : 27 Sep 2022 14:07 IST

మూడున్నరేళ్లుగా దోపిడీ తప్ప సీఎం జగన్ కు మరో ఆలోచన లేదని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇసుక, లిక్కర్, గనులు సహా అన్నింటినీ మింగేస్తున్నారని ధ్వజమెత్తారు. చెత్తపైన కూడా పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. పోలవరాన్ని గాలికొదిలేసిన జగన్ రాజధానితో మూడుముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. 

Tags :

మరిన్ని