Munugode bypoll: మునుగోడులో భాజపా బహిరంగ సభ

మునుగోడులో భాజపా నిర్వహిస్తున్న బహిరంగ సభకు  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరనున్నారు. అమిత్‌షా సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

Published : 21 Aug 2022 16:29 IST

మునుగోడులో భాజపా నిర్వహిస్తున్న బహిరంగ సభకు  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరనున్నారు. అమిత్‌షా సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

Tags :

మరిన్ని