Konda Surekha: గత ప్రభుత్వ హయాంలోనే రాడార్ స్టేషన్కు అనుమతులు: మంత్రి కొండా సురేఖ
వికారాబాద్లో ఏర్పాటు చేయనున్న రాడార్ స్టేషన్కు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పష్టంచేశారు. భారాస నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని సురేఖ తెలిపారు. అన్నీ పరిశీలించిన తర్వాతే తమ ప్రభుత్వం తుది జీవో ఇచ్చిందని వివరించారు.
Published : 30 Jan 2024 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూకే ఎయిర్ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!
-
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు