Konda Surekha: గత ప్రభుత్వ హయాంలోనే రాడార్‌ స్టేషన్‌కు అనుమతులు: మంత్రి కొండా సురేఖ

వికారాబాద్‌లో ఏర్పాటు చేయనున్న రాడార్ స్టేషన్‌కు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పష్టంచేశారు. భారాస నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని సురేఖ తెలిపారు. అన్నీ పరిశీలించిన తర్వాతే తమ ప్రభుత్వం తుది జీవో ఇచ్చిందని వివరించారు.  

Published : 30 Jan 2024 15:05 IST

వికారాబాద్‌లో ఏర్పాటు చేయనున్న రాడార్ స్టేషన్‌కు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పష్టంచేశారు. భారాస నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదని సురేఖ తెలిపారు. అన్నీ పరిశీలించిన తర్వాతే తమ ప్రభుత్వం తుది జీవో ఇచ్చిందని వివరించారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు