Mynampally: కార్యకర్తల కోసమే కొట్లాట.. నా కొడుకు గురించి కాదు: మైనంపల్లి
మంత్రి మల్లారెడ్డి తీరుపై మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవులన్నింటినీ సొంత నియోజకవర్గానికే తీసుకెళ్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. తన కుమారుడు రోహిత్ కోసమే ఇదంతా చేస్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు.
Published : 19 Dec 2022 20:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్