Chandrababu: ఎన్టీఆర్ శత జయంతి.. ప్రపంచవ్యాప్తంగా 100 సభలు: చంద్రబాబు
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో (NTR Centenary Celebrations) భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా 100 సభలు నిర్వహించనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) వెల్లడించారు. ఈ మేరకు రాజమండ్రి మహానాడు 100వ సభగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల వెండి నాణేలు ముద్రించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Published : 29 Mar 2023 22:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్