Chandrababu: ఎన్టీఆర్‌ శత జయంతి.. ప్రపంచవ్యాప్తంగా 100 సభలు: చంద్రబాబు

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో (NTR Centenary Celebrations) భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా 100 సభలు నిర్వహించనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) వెల్లడించారు. ఈ మేరకు రాజమండ్రి మహానాడు 100వ సభగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఎన్టీఆర్‌ బొమ్మతో 100 రూపాయల వెండి నాణేలు ముద్రించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 

Published : 29 Mar 2023 22:06 IST

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో (NTR Centenary Celebrations) భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా 100 సభలు నిర్వహించనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) వెల్లడించారు. ఈ మేరకు రాజమండ్రి మహానాడు 100వ సభగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఎన్టీఆర్‌ బొమ్మతో 100 రూపాయల వెండి నాణేలు ముద్రించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. 

Tags :

మరిన్ని