Nirmal: నిర్మల్లో చిరుత కలకలం.. భయాందోళనలో ప్రజలు
నిర్మల్ (Nirmal)లో చిరుత సంచారం కలకలం రేపింది. పట్టణంలోని విశ్వనాథ్ పేట్ నుంచి బంగల్ పేట్లో అటవీ ప్రాంతం ద్వారా స్థానికులు పొలాలకు వెళుతుంటారు. వారు వెళ్లే ఆ మార్గంలో గత వారం రోజుల క్రితం చిరుత స్థానికుల కనిపించిదంటూ సామజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. తాజాగా ఆ చిరుత సంచారం నిజం అని తెలిసి, అక్కడి స్థానికులు, అటుగా వెళ్లే ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Published : 17 Aug 2023 12:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్