TTD: తిరుమల ఎల్ఈడీ స్క్రీన్లపై సినిమా పాటలు ప్రసారం
తిరుమలలో ఎల్ఈడీ తెరపై సినిమా పాటల ప్రసారమవ్వడంపై భక్తులు విస్మయం చెందారు. తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద తితిదే ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరపై సాయంత్రం 5.45 నుంచి 6.15 వరకు సినిమా పాటలు ప్రసారమయ్యాయి. ఈ విషయంపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పందించారు. సెట్ అప్ బాక్స్లో సాంకేతిక లోపంతో సినిమా పాటలు ప్రసారమయ్యాయని తెలిపారు. సిబ్బంది వెంటనే స్పందించి సమస్య పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
Published : 22 Apr 2022 20:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్