బిహార్ సీఎం నీతీశ్ వ్యాఖ్యలకు నవ్విన ప్రధాని మోదీ
బిహార్లోని ఔరంగాబాద్ బహిరంగసభలో అరుదైన దృశ్యం కనిపించింది. సీఎం నీతీశ్ కుమార్ (Nitish kumar) మాట్లాడుతున్న సమయంలో ప్రధాని మోదీ (PM Modi) సంతోషంతో చిరునవ్వులు చిందించారు. సీఎం నీతీశ్ కుమార్ మోదీ వైపు చూస్తూ నవ్వుతూ ప్రసంగించారు. ఇకనుంచి భాజపాతోనే ఉంటాననీ.. మరో కూటమిలో చేరనంటూ నీతీశ్ పేర్కొనటంతో ప్రధాని మోదీ సహా వేదికపై ఉన్న నేతలందరూ నవ్వుతూ కరతాళ ధ్వనులు చేశారు.
Published : 02 Mar 2024 20:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా