Madhu Yashki: పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి..: మధుయాష్కీ
తెలంగాణలో దోపిడీకి కొత్తనిర్వచనం కనిపెట్టారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనంలో వాటాదారులవుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు దోపిడీదారులుగా మారుతున్నారు. వెంటనే మంత్రి పువ్వాడను వర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Published : 19 Apr 2022 18:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Rajasthan vs Kolkata: రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!