Telangana News: ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లలో రియల్ ఎస్టేట్ దందా
నిరుపేదలకు అప్పగించిన ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఆర్థిక స్తోమత లేక ఇళ్లు కట్టుకోకపోవటంతో ఆ ఖాళీ స్థలాలపై దళారీల కన్నుపడింది. ప్రభుత్వ ప్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి కోట్ల రూపాయల దందాకు తెరలేపారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామీణ మండలంలో నకిలీ పట్టాల దందా వ్యవహారం అసలు లబ్ధిదారుల్లో గుబులు పుట్టిస్తోంది.
Published : 23 Jun 2022 16:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్కడి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం