Karimnagar: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. కరీంనగర్‌లో సైకత శిల్పం

స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day 2023) పురస్కరించుకుని కరీంనగర్‌లో (Karimnagar) ఓ కళాకారుడు ‘మైఇండియా’ సైకత శిల్పాన్ని రూపొందించి పలువురిని ఆకట్టుకుంటున్నారు. సముద్రతీరాల్లో మాత్రమే కనిపించే సైకత శిల్పాలను కరీంనగర్‌లో రూపుదిద్దుతూ స్థానికుల మన్ననలు అందుకుంటున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన శంకర్. 

Updated : 15 Aug 2023 11:47 IST

స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day 2023) పురస్కరించుకుని కరీంనగర్‌లో (Karimnagar) ఓ కళాకారుడు ‘మైఇండియా’ సైకత శిల్పాన్ని రూపొందించి పలువురిని ఆకట్టుకుంటున్నారు. సముద్రతీరాల్లో మాత్రమే కనిపించే సైకత శిల్పాలను కరీంనగర్‌లో రూపుదిద్దుతూ స్థానికుల మన్ననలు అందుకుంటున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన శంకర్. 

Tags :

మరిన్ని