Karimnagar: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. కరీంనగర్లో సైకత శిల్పం
స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day 2023) పురస్కరించుకుని కరీంనగర్లో (Karimnagar) ఓ కళాకారుడు ‘మైఇండియా’ సైకత శిల్పాన్ని రూపొందించి పలువురిని ఆకట్టుకుంటున్నారు. సముద్రతీరాల్లో మాత్రమే కనిపించే సైకత శిల్పాలను కరీంనగర్లో రూపుదిద్దుతూ స్థానికుల మన్ననలు అందుకుంటున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన శంకర్.
Updated : 15 Aug 2023 11:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు