Polavaram: కొలిక్కిరాని నిధుల వ్యవహారం.. పెండింగ్లో పోలవరం భవిష్యత్తు
పోలవరం (Polavaram) ప్రాజెక్టుకు తొలిదశ నిధుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కేంద్ర జలసంఘం ప్రతిపాదనలను రివైజ్డ్ కాస్ట్ కమిటీ పరిశీలించినా ఇంకా తన సిఫార్సులు సమర్పించలేదు. ఈ జాతీయ ప్రాజెక్టుకు తదుపరి నిధులు విడుదల కావాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎంఓయూ తప్పనిసరని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఎంఓయూతో పాటు ఇప్పటికే డీపీఆర్ 2కు కేంద్ర సాంకేతిక సలహామండలి ఆమోదించిన మొత్తానికి, లేదా రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆమోదించిన మొత్తానికి అనుమతులు రావాలి. ఈ నెలాఖరు లోపు అనుమతులు రాకుంటే ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం కానుంది.
Published : 06 Jan 2024 10:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర