EV: పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య.. వేధిస్తున్న ఛార్జింగ్ స్టేషన్ల కొరత
దేశంలో ఇంధన ఆధారిత వాహనాలను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డిజీల్ వంటి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అటు కర్బన ఉద్గారాలు కూడా నానాటికీ పెరుగుతున్నాయి. ఇలా అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టేందుకే విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో రాష్ట్రంలోనూ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం ఏర్పడుతోంది.
Published : 16 Mar 2023 10:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!