Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సందీప్‌రెడ్డి వంగా, సంపత్‌ రాజ్‌

తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, నటుడు సంపత్‌రాజ్‌ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Updated : 06 Mar 2024 17:11 IST

తిరుమల శ్రీవారిని ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, నటుడు సంపత్‌రాజ్‌ దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Tags :

మరిన్ని