Konda Surekha: ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ బాటిళ్లను వినియోగించొద్దు: మంత్రి కొండా సురేఖ

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ బాటిళ్లను వినియోగించవద్దని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు ప్లాస్టిక్‌ బదులు గాజు బాటిళ్లను ఉపయోగించాలని సూచించారు.

Updated : 12 Jan 2024 18:32 IST

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ బాటిళ్లను వినియోగించవద్దని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు ప్లాస్టిక్‌ బదులు గాజు బాటిళ్లను ఉపయోగించాలని సూచించారు.

Tags :

మరిన్ని