Crime news: వరంగల్ టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఉన్న ప్రభుత్వ వస్త్ర సంస్థ (టెస్కో) గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో భారీగా మంటలు ఎగిసిడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. 3 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గోదాంలో సుమారు రూ.30 కోట్లు విలువైన వస్త్రాలు, సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.
Published : 11 Apr 2022 21:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్