YS Sunita: నన్ను, షర్మిలను నరికేస్తారా?.. అన్నింటికీ తెగించే పోరాడుతున్నాం: సునీత

మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పులివెందులలో సింగిల్ ప్లేయర్‌గా ఉండేందుకే వివేకానంద రెడ్డిని హత్య చేశారని మాట్లాడారు.

Updated : 10 May 2024 16:38 IST

మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పులివెందులలో సింగిల్ ప్లేయర్‌గా ఉండేందుకే వివేకానంద రెడ్డిని హత్య చేశారని మాట్లాడారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తనను నరికేస్తారా?లేక షర్మిలను నరికేస్తారా? అని అడిగారు. తనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని.. అన్నింటికీ తెగించే పోరాడుతున్నామని సునీత స్పష్టం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు