GHMC: వరద ప్రభావిత ప్రాంతాలను పరీశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

 జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. గత రెండు రోజులుగా వర్ష ప్రభావంతో నీట మునిగిన నారాయణగూడ ఆదర్శ్ బస్తీని ఏవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డితో కలిసి సందర్శించారు. 427 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లు పని చేస్తున్నట్లు తెలిపారు. 

Updated : 21 Jul 2023 15:56 IST

 జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. గత రెండు రోజులుగా వర్ష ప్రభావంతో నీట మునిగిన నారాయణగూడ ఆదర్శ్ బస్తీని ఏవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డితో కలిసి సందర్శించారు. 427 మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లు పని చేస్తున్నట్లు తెలిపారు. 

Tags :

మరిన్ని