GHMC: వరద ప్రభావిత ప్రాంతాలను పరీశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్
జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలను 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. గత రెండు రోజులుగా వర్ష ప్రభావంతో నీట మునిగిన నారాయణగూడ ఆదర్శ్ బస్తీని ఏవిడిఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డితో కలిసి సందర్శించారు. 427 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు పని చేస్తున్నట్లు తెలిపారు.
Updated : 21 Jul 2023 15:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర