AP News: నెలలు గడిచినా సాయం అందలేదు.. ‘చల్లపల్లి’ బాధితుల గాయం మానలేదు!
ఊహించని ప్రమాదం వారి జీవితాలను తలకిందులు చేసింది. గతేడాది కృష్ణా జిల్లా చల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చింతలమాడు గ్రామస్థుల జీవితాల్లో చీకటి నింపింది. నెలలు గడిచినా బాధితులు ఆ షాక్ నుంచి తేరుకోలేదు. కాళ్లు కోల్పోయి ఒకరు, కన్ను, చేతులు కోల్పోయి మరొకరు... ఇలా 17మంది అంగవైకల్యం బారినపడినా.. ప్రభుత్వం నుంచి స్పందన కరవైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published : 07 Feb 2023 19:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా