Hyderabad: ఐటీ కారిడార్‌లో.. గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్‌ బస్సులు

నగరానికి తలమానికమైన ఐటీ కారిడార్‌లో గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్‌ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించారు. బుధవారం ప్రారంభించిన 25 కొత్త బస్సులు సెప్టెంబరు 23 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 20 Sep 2023 22:32 IST

నగరానికి తలమానికమైన ఐటీ కారిడార్‌లో గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్‌ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రారంభించారు. బుధవారం ప్రారంభించిన 25 కొత్త బస్సులు సెప్టెంబరు 23 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు