IAS KrishnaTeja: వేణుగానంతో కలెక్టర్ కృష్ణతేజకు ఘనంగా వీడ్కోలు
ప్రభుత్వాధికారులు బాధ్యతగా పని చేస్తే.. ప్రజలు ఎలా ఆదరిస్తారో తెలిపే ఘటన కేరళలో జరిగింది. అలెప్పీ జిల్లాకు కలెక్టర్గా ఉన్న మైలవరపు కృష్ణతేజ.. త్రిస్సుర్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యింది. బదిలీ వార్త తెలిసినప్పటి నుంచి స్థానికులు కార్యాలయానికి వచ్చి కలెక్టర్కు తమకు తోచిన విధంగా కృతజ్ఞతలు చెబుతున్నారు. జోసీ అనే స్థానికుడు వేణుగానంతో కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. 2018 కేరళ వరదల సమయంలో అలెప్పీ జిల్లాకు సబ్ కలెక్టర్గా పనిచేసిన కృష్ణ తేజ.. ఆపరేషన్ కుట్టు నాడు, ఐయామ్ అలెప్పీ కార్యక్రమాలతో ఇళ్ల నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు.
Updated : 16 Mar 2023 20:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన