Agnipath: రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఆందోళన కారులు ఏమంటున్నారు?
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ వందల సంఖ్యలో యువకులు రైల్వేస్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
Published : 17 Jun 2022 13:17 IST
Tags :