WTC Final 2023: టీమిండియా పదేళ్ల కరవు తీరేనా..?
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final 2023)కు రంగం సిద్ధమైంది. జూన్ 7 నుంచి 11వ తేదీ మధ్య జరిగే ఈ మ్యాచ్కు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా నిలవనుంది. పదేళ్ల నుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గని టీమిండియా.. ఇందులో గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలన్న కసితో ఉంది. తుదిపోరులో విజేతగా నిలిచిన జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కానుంది.
Published : 06 Jun 2023 22:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..