బోట్లలో సామర్థ్యానికి మించి ప్రయాణం.. వలసదారులను మింగేస్తున్న సముద్రాలు

సొంత దేశంలో నెలకొన్న కల్లోల పరిస్థితుల కారణంగా ఇతర దేశాల్లోకి సముద్ర మార్గాల్లో అక్రమంగా చొరబడేందుకు వలసదారులు చేస్తున్న ప్రయత్నాలు.. వారి ప్రాణానికే ముప్పు తెస్తున్నాయి. సముద్ర మార్గంలో బోట్లలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తూ మరణాలను కొని తెచ్చుకుంటున్నారు. 2014 నుంచి 2024 మధ్య 63వేల మందికి పైగా వలసదారులు మృతి చెందారని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తన నివేదికలో తెలిపింది. 

Updated : 27 Mar 2024 14:15 IST

సొంత దేశంలో నెలకొన్న కల్లోల పరిస్థితుల కారణంగా ఇతర దేశాల్లోకి సముద్ర మార్గాల్లో అక్రమంగా చొరబడేందుకు వలసదారులు చేస్తున్న ప్రయత్నాలు.. వారి ప్రాణానికే ముప్పు తెస్తున్నాయి. సముద్ర మార్గంలో బోట్లలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తూ మరణాలను కొని తెచ్చుకుంటున్నారు. 2014 నుంచి 2024 మధ్య 63వేల మందికి పైగా వలసదారులు మృతి చెందారని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తన నివేదికలో తెలిపింది. 

Tags :

మరిన్ని