బోట్లలో సామర్థ్యానికి మించి ప్రయాణం.. వలసదారులను మింగేస్తున్న సముద్రాలు
సొంత దేశంలో నెలకొన్న కల్లోల పరిస్థితుల కారణంగా ఇతర దేశాల్లోకి సముద్ర మార్గాల్లో అక్రమంగా చొరబడేందుకు వలసదారులు చేస్తున్న ప్రయత్నాలు.. వారి ప్రాణానికే ముప్పు తెస్తున్నాయి. సముద్ర మార్గంలో బోట్లలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తూ మరణాలను కొని తెచ్చుకుంటున్నారు. 2014 నుంచి 2024 మధ్య 63వేల మందికి పైగా వలసదారులు మృతి చెందారని అంతర్జాతీయ వలసదారుల సంస్థ తన నివేదికలో తెలిపింది.
Updated : 27 Mar 2024 14:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా