Andhra pradesh news: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
ఓబులాపురం కొండల్లోని ఇనుప గనుల్లో అక్రమాల గురించి విన్నాం. కేజీఎఫ్ సినిమాలో బంగారు గనుల తవ్వకాల్నీ చూశాం చేబ్రోలు మండల పరిధిలోని భూములు. వందల ఎకరాల్లో ఇష్టారాజ్యంగా జరిగిన తవ్వకాలతో అడుగడుగునా చెరువులు, పాతాళం లోతున గోతులు కనిపిస్తున్నాయి. మైనింగ్ మాఫియా ధనదాహానికి కొండలు, గుట్టలే కాదు పచ్చని పంటపొలాలు కనుమరుగైపోతున్నాయి. మట్టి డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా పోటీ పడుతున్నారు. అధికారం అండగా ఉన్నవేళ... వైకాపా నేతలు చెలరేగి తవ్వకాలు చేస్తుంటే.. ప్రభుత్వం కళ్లారా చూస్తోంది. కేజీఎఫ్ తరహాలో పీజీఎఫ్ సినిమా తీస్తే పెద్ద హిట్ అందుకునేదేమో అన్న చర్చ జరుగుతోంది. పొన్నూరు నియోజకవర్గం పరిధిలో మైనింగ్ మాఫియా చేసిన గాయాలతో పుడమితల్లి దు:ఖిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం
Updated : 29 Dec 2023 23:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్