Konaseema: ముమ్మిడివరంలో యథేచ్చగా ఇసుక దోపిడీ
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు. ఎన్నికల వంకతో ఐ.పోలవరం మండలం పశువులంక, కొమరగిరి గ్రామాల సరిహద్దుల్లో జైభీమ్ సొసైటీ లంక భూములలో ఇసుక మేటలను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సొసైటీ సభ్యులు మండిపడ్డారు. ఇసుకాసురుల అక్రమాలతో ప్రకృతి వైపరీత్యాలకు గురవుతామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు
Published : 18 Apr 2024 13:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర