Konaseema: ముమ్మిడివరంలో యథేచ్చగా ఇసుక దోపిడీ

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు. ఎన్నికల వంకతో ఐ.పోలవరం మండలం పశువులంక, కొమరగిరి గ్రామాల సరిహద్దుల్లో జైభీమ్ సొసైటీ లంక భూములలో ఇసుక మేటలను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సొసైటీ సభ్యులు మండిపడ్డారు. ఇసుకాసురుల అక్రమాలతో ప్రకృతి వైపరీత్యాలకు గురవుతామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు

Published : 18 Apr 2024 13:15 IST

కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇసుకను యథేచ్ఛగా దోచేస్తున్నారు. ఎన్నికల వంకతో ఐ.పోలవరం మండలం పశువులంక, కొమరగిరి గ్రామాల సరిహద్దుల్లో జైభీమ్ సొసైటీ లంక భూములలో ఇసుక మేటలను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సొసైటీ సభ్యులు మండిపడ్డారు. ఇసుకాసురుల అక్రమాలతో ప్రకృతి వైపరీత్యాలకు గురవుతామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు

Tags :

మరిన్ని