Andhra News: ఆర్బీకేల్లో రైతులకు అరకొరగా సేవలు..!
రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) ఓ అద్భుతమని.. విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్నీ అక్కడే అంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఘనంగా ఉన్నా.. సేవలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. సగటున ఒక్కో ఆర్బీకేలో ఏడాదిలో 700 బస్తాల ఎరువులూ అమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేసే ప్రచారంలో పదో వంతు సేవలైనా క్షేత్ర స్థాయిలో రైతులకు అందడం లేదు.
Updated : 19 May 2023 15:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?